Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగాల్ తీరంలో 15 మంది మత్స్యకారులు అదృశ్యం

అనురూప్ గౌడ్ Jul 10, 2026 10:43 AM అల్ ఇండియా 6 viewsabout 1 hour ago
బెంగాల్ తీరంలో 15 మంది మత్స్యకారులు అదృశ్యం - Udayam Digital
పశ్చిమ బెంగాల్ తీరం నుండి సముద్రంలోకి వెళ్లిన 'మా కాళీ' మత్స్యకార ట్రావ్లర్ వారం రోజులుగా అదృశ్యమైంది. ఇందులో ఒడిశాలోని బాలాసోర్ జిల్లాకు చెందిన ముగ్గురు సోదరులతో పాటు బెంగాల్‌కు చెందిన మరో 12 మంది మత్స్యకారులు ఉన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల పెను అలల ధాటికి వీరు చిక్కుకుపోయినట్లు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గాలింపు చర్యల కోసం హెలికాప్టర్లను రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...