వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
న్యూజిలాండ్ చేరుకున్న ప్రధాని మోదీ.
భారత ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం న్యూజిలాండ్లోని ఆక్లాండ్ చేరుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఆక్లాండ్ విమానాశ్రయంలో తనకు ఘనస్వాగతం పలికిన న్యూజిలాండ్ ప్రధాని లక్సన్కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో ఇరుదేశాల బంధంపై చర్చలతో పాటు, శనివారం నాటి ప్రవాస భారతీయుల సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు.
Comments
Loading comments...