వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి YCP సహా పలు పార్టీలను ప్రశ్నించారు. 2024 ఎన్నికలకు ముందు మాజీ YCP ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన ప్రసంగంపై BJP, TDP, JSP, INC, CPM, CPI తమ వైఖరి స్పష్టం చేయాలని కోరారు.
అలాగే గతంలో ఎమ్మెల్యే, మంత్రి పదవుల కోసం జగన్ను ఆకట్టుకునేందుకు ఎంతమంది మతం మార్చుకున్నారో YCPలో నంబర్ వన్గా ఉన్నవారు సమాధానం చెప్పాలని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
Comments
Loading comments...

