వార్తలకు తిరిగి వెళ్లండి
28న రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసనలు
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, డీఎస్సీ అక్రమాలకు నిరసనగా ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు వైసీపీ నేత జక్కంపూడి రాజా ప్రకటించారు.
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ నిరసనలు నిర్వహిస్తామని తెలిపారు.
Comments
Loading comments...