Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధానిలో వైకాపా నేతల పర్యటన ఉద్రిక్తత

రమేష్ బాబు Jun 28, 2026 6:33 AM అమరావతి 5 viewsabout 1 hour ago
రాజధానిలో వైకాపా నేతల పర్యటన ఉద్రిక్తత - Udayam Digital
రాజధాని ప్రాంతంలో వైకాపా బృందం పర్యటన వేళ జరిగిన ఘర్షణలపై తాడేపల్లి పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీస్‌ను నెట్టినందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై, అలాగే వైకాపా నేతలపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ పర్యటనలో గతంలో తెదేపా ఆఫీసుపై దాడి చేసిన రౌడీషీటర్లు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. రైతులను రెచ్చగొట్టేందుకే వీరు రాళ్ల దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Comments

G
Loading comments...