వార్తలకు తిరిగి వెళ్లండి
రాజధానిలో వైకాపా నేతల పర్యటన ఉద్రిక్తత
రమేష్ బాబు Jun 28, 2026 6:33 AM అమరావతి 5 viewsabout 1 hour ago

రాజధాని ప్రాంతంలో వైకాపా బృందం పర్యటన వేళ జరిగిన ఘర్షణలపై తాడేపల్లి పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీస్ను నెట్టినందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై, అలాగే వైకాపా నేతలపై అట్రాసిటీ కేసు నమోదైంది.
ఈ పర్యటనలో గతంలో తెదేపా ఆఫీసుపై దాడి చేసిన రౌడీషీటర్లు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. రైతులను రెచ్చగొట్టేందుకే వీరు రాళ్ల దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...