వార్తలకు తిరిగి వెళ్లండి

మండపేట కాలువగట్టు ప్రాంతంలో పేదల ఇళ్ల తొలగింపును అడ్డుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను పోలీసులు అరెస్టు చేసి గృహ నిర్బంధం చేశారు అని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య ఖండించారు.
ఆదివారం ఉప్పలగుప్తంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తన 10 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్గా అభివృద్ధి చేసుకునేందుకే పేదల ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు.
Comments
Loading comments...

