Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్కడేం జరిగిందో తెలియకుండా జడ్జ్‌ చేయొద్దు: యశస్వి జైస్వాల్

Follow Udayam on Google
Udayam Desk Aug 24, 2026 2:54 PM జాతీయంక్రీడలు
 అక్కడేం జరిగిందో తెలియకుండా జడ్జ్‌ చేయొద్దు: యశస్వి జైస్వాల్ - Udayam
యశస్వి జైస్వాల్‌-అసిత ఫెర్నాండో వివాదంపై వస్తున్న విమర్శలకు యశస్వి స్పందించాడు. హర్షా భోగ్లే వ్యాఖ్యకు బదులిస్తూ.. పూర్తి విషయం తెలియకుండా అభిప్రాయానికి రావొద్దని సూచించాడు. ఎవరైనా హద్దు దాటితే ఆ విషయాన్ని వారికే తెలియజేయాలని యశస్వి పేర్కొన్నాడు. భారత్‌ తప్పకుండా పోరాడి సరైన సమాధానం ఇస్తుందని తెలిపాడు.

Comments

G
Loading comments...