Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియాతో డ్రా సెమీస్ కు దూరం

Follow Udayam on Google
Sai Aug 24, 2026 3:44 PM జాతీయంక్రీడలు
ఆస్ట్రేలియాతో డ్రా సెమీస్ కు దూరం - Udayam
ఆస్ట్రేలియాతో గోల్‌లేని డ్రా నేపథ్యంలో భారత మహిళల హాకీ జట్టు ఒత్తిడికి గురైందని భారత మహిళల హాకీ జట్టు కోచ్‌ స్జోయెర్డ్‌ మారిజ్నే అన్నారు. ఈ ఫలితంతో సెమీస్‌ అవకాశాలు కోల్పోయిన భారత్‌ 5-6వ స్థానాల ప్లేఆఫ్‌కు చేరింది. గోల్‌ అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడమే లోటని కోచ్‌ పేర్కొన్నారు. పెనాల్టీ కార్నర్లను మార్చుకోవడంతో పాటు గోల్‌ ముందు మరింత ప్రశాంతంగా ఉండాలని సూచించారు. అయినా జట్టు పురోగతిపై గర్వంగా

Comments

G
Loading comments...