వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా గేమ్స్ టెన్నిస్ జట్టు నుంచి సహజ యమలపల్లి, వైష్ణవి అడ్కర్, వైదేహీ చౌదరిని ప్రభుత్వం తప్పించింది. దీంతో మహిళల సింగిల్స్లో భారత్ కీలక ఆటగాళ్లను కోల్పోయింది. ఈ నిర్ణయంపై సహజ యమలపల్లి తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది.
ఏఐటీఏ 12 మందితో ప్రతిపాదించిన జట్టులో ఏడుగురికే తుది అనుమతి లభించింది. మహిళల్లో అంకిత రైనా, రుతుజా భోసలే మాత్రమే చోటు దక్కించుకున్నారు.
Comments
Loading comments...

