వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 27న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 1500 ప్రాంతాల్లో యువత, క్రీడాకారులను ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగించనున్నారు. ‘ఖేలో ఇండియా సంవాద్’ కార్యక్రమంలో ఈ ప్రసంగం జరుగుతుంది.
ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు, ఏయిమ్స్ సహా విద్యాసంస్థలు ఇందులో పాల్గొంటాయి. పీటీ ఉష, సైనా నెహ్వాల్, మేరీకోమ్, నీరజ్ చోప్రా తదితర క్రీడాకారులు యువతతో ముచ్చటించనున్నారు.
Comments
Loading comments...

