Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్‌, బెట్టింగ్‌లపై యువ క్రికెటర్లకు అవగాహన

Follow Udayam on Google
Sai Aug 24, 2026 3:50 PM జాతీయంక్రీడలు
డ్రగ్స్‌, బెట్టింగ్‌లపై యువ క్రికెటర్లకు అవగాహన - Udayam
కొత్త బీసీసీఐ జూనియర్‌ క్రికెట్‌ కమిటీ యువ క్రికెటర్లకు డ్రగ్స్‌, బెట్టింగ్‌, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ప్రమాదాలపై అవగాహన కల్పించనుంది. సీనియర్‌, మాజీ ఆటగాళ్లతో చర్చల ద్వారా నైతిక విలువలను పెంపొందించనుంది. ఐదుగురు సభ్యుల కమిటీ కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. వయసు విభాగాల జట్ల ఎంపిక, ఆటగాళ్ల అభివృద్ధి, కోచ్‌లు, సహాయక సిబ్బంది ఎంపిక కూడా కమిటీ బాధ్యతల్లో ఉంటాయి.

Comments

G
Loading comments...