వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్టలో గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం (GMPS) మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఖాదూరి క్రిష్ణ, గౌరవ అధ్యక్షుడిగా జోగు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కుండె రాములు ఎన్నికయ్యారు.
ఉపాధ్యక్షులుగా గుండా ప్రవీణ్, కొక్కలకొండ దేవేందర్, సహాయ కార్యదర్శిగా కర్రె మల్లేష్ ఎన్నికయ్యారు. వృత్తిదారుల సంక్షేమం కోసం కృషి చేస్తామని అధ్యక్షుడు క్రిష్ణ తెలిపారు.
Comments
Loading comments...

