వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి మంగళవారం వివిధ విభాగాల ద్వారా రూ.16,16,870 ఆదాయం సమకూరిందని ఈవో భవానీశంకర్ తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.61,874, బ్రేక్ దర్శనాలతో రూ.1,21,800 ఆదాయం వచ్చింది.
వీఐపీ దర్శనాలతో రూ.2,60,550, కార్ పార్కింగ్ ద్వారా రూ.3,45,500, ప్రసాదాల విక్రయాలతో రూ.6,17,400 ఆదాయం వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు.
Comments
Loading comments...

