వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలోని కొత్త రోడ్డు మార్గంలో జరిగిన యాక్సిడెంట్లో పార్వతీపురం జిల్లా వాసి మృతి చెందాడు. వీరఘట్టం మండలనికి చెందిన సంతోష్ (జూనియర్ లైన్మెన్) గా గుర్తించారు.
రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటన పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

