వార్తలకు తిరిగి వెళ్లండి
పనివారే దొంగలుగా మారి

విజయవాడ వన్టౌన్లోని పూనమ్ కలెక్షన్స్ వస్త్ర దుకాణంలో పనిచేసే ఇద్దరు వ్యక్తులు రూ.30 లక్షల విలువైన బంగారం, నగదు చోరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 22 రోజుల క్రితమే పనిలో చేరిన వారు ఈ దోపిడీకి పాల్పడ్డారు.
దుకాణంలో నగదు, బంగారం ఉన్న విషయం తెలుసుకున్న నిందితులు పథకం ప్రకారం చోరీ చేసి రైలులో పరారైనట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...