వార్తలకు తిరిగి వెళ్లండి

మందమర్రి ఏరియా కాసిపేట-1ఏ గనిపై టీబీజీకేఎస్ నాయకులు కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేశారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం కార్మికులకు చేస్తున్న అన్యాయాలను వివరిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు.
గుర్తింపు సంఘంగా గెలిపిస్తే ఇచ్చిన హామీలను పదవీకాలం పూర్తయినా అమలు చేయలేదని టీబీజీకేఎస్ నాయకులు ఆరోపించారు. కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

