వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పంచముఖి హనుమాన్ విగ్రహం వద్ద బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో శాంతిఖని గనిలో పనిచేస్తున్న సింగరేణి కార్మికుడు సురేష్(37) అక్కడికక్కడే మృతి చెందాడు.
చిరంజీవి తీవ్రంగా గాయపడగా కరీంనగర్కు తరలించారు. తిరుమల హిల్స్లో ఫంక్షన్కు వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

