వార్తలకు తిరిగి వెళ్లండి
కార్మికుల బస్సులకు ప్రమాదం

మళవళ్లి సమీపంలో కార్మికులను తీసుకెళ్తున్న రెండు బస్సులు ఢీకొనడంతో 30 మంది గాయపడ్డారు. వారిలో 15 మందిని మెరుగైన చికిత్స కోసం మండ్య జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ద్విచక్రవాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ముందు బస్సు బ్రేక్ వేయడంతో వెనుక బస్సు ఢీకొని బోల్తా పడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...