వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ మహిళా ఠాణా కౌన్సెలింగ్ ద్వారా దంపతుల మధ్య సమస్యలను పరిష్కరించి కుటుంబాలను ఒక్కటి చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 456 ఫిర్యాదులు రాగా, అనుమానాలు, కుటుంబ కలహాలే ఎక్కువగా ఉన్నాయి.
మూడు దఫాల కౌన్సెలింగ్తో దంపతులకు అవగాహన కల్పిస్తున్నారు. గత ఏడాదిన్నరలో 1,483 జంటలను కలిపినట్లు అధికారులు తెలిపారు. సమస్య తీవ్రంగా ఉన్న సందర్భాల్లో మాత్రమే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు.
Comments
Loading comments...

