వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్ఎస్వో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం 2025లో దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్యకలాపాల్లో మహిళలు 59.8 శాతం ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
లోక్సభలో కేంద్ర మంత్రి రామ్నాథ్ ठाकुर సమాధానం ఇస్తూ.. పీఎం-కిసాన్ కింద మహిళా రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సాయం అందుతోందని, 23వ విడతలో 2.18 కోట్ల మందికి లబ్ధి చేకూరిందని తెలిపారు.
Comments
Loading comments...
