వార్తలకు తిరిగి వెళ్లండి
మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి

మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. దామెర మండలంలో పనులను ప్రారంభించిన ఆయన, మహిళల కోసం సోలార్ ప్లాంట్లు, పాల డెయిరీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
నైపుణ్యాభివృద్ధి కేంద్రం ద్వారా మహిళలకు ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్పై శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు.
Comments
Loading comments...