వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్లో కారు ప్రమాదం

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరణగుట్ట వద్ద గురువారం కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు బోల్తా పడగా, డ్రైవర్ కిటికీ అద్దాలు పగలగొట్టుకుని బయటపడి ప్రాణాలతో బయటపడ్డాడు.
సమాచారం అందుకున్న రెంజల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...