వార్తలకు తిరిగి వెళ్లండి
మహిళా సంఘాలకు రైస్ మిల్లులు: మంత్రి పొంగులేటి
ప్రణీత రెడ్డి Jun 29, 2026 6:10 AM ఖమ్మం 6 viewsabout 2 hours ago

రాష్ట్రంలో మహిళా సంఘాలకు త్వరలో రైస్ మిల్లులు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నేలకొండపల్లి నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, ఇది మహిళా సాధికారతకు బాటలు వేస్తుందని ఆయన పేర్కొన్నారు.
అయితే, ఖమ్మంలో భారీ వర్షాల కారణంగా రైతు ఆశీర్వాద సభా ప్రాంగణం జలమయమైంది. దీనితో సోమవారం జరగాల్సిన రైతు మేళాను అధికారులు వాయిదా వేశారు. సభ నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Loading comments...