వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో నకిలీ విత్తనాల అమ్మకాలు పెరిగినా, అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిషేధిత హెచ్టీ విత్తనాల విక్రయాలు యథేచ్ఛగా సాగుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
గతంతో పోలిస్తే దాడులు, కేసుల నమోదు గణనీయంగా తగ్గడం అధికారుల వైఫల్యానికి నిదర్శనం. నాణ్యత పరీక్షల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ, నకిలీ ముఠాలకు పరోక్షంగా సహకరిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...

