Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకుల హాస్టల్‌లో విద్యార్థిని ప్రమాదం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jun 29, 2026 12:43 PM వికారాబాద్General
గురుకుల హాస్టల్‌లో విద్యార్థిని ప్రమాదం - Udayam
వికారాబాద్ జిల్లా తాండూరులోని గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థిని మహేశ్వరి రెండో అంతస్తు నుంచి పడి తీవ్రంగా గాయపడింది. ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇది ప్రమాదమా లేక మరేదైనా కారణమా అని పోలీసులు విచారణ చేపట్టారు. కళాశాల నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...