వార్తలకు తిరిగి వెళ్లండి
నర్సాపూర్ వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ వద్ద మహిళలు పెన్షన్ల పెంపు అంశంపై రేవంత్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రలో పెన్షన్లు పెంచారని, తెలంగాణలో ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు.
ప్రభుత్వం పెన్షన్లను పెంచాలని మహిళలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

