Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారుతో మహిళ బీభత్సం

Follow Udayam Digital on Google
సతీష్ కుమార్ Aug 05, 2026 8:29 AM తూర్పుగోదావరి ఆంధ్రప్రదేశ్
కారుతో మహిళ బీభత్సం - Udayam Digital
కాకినాడ నుంచి బుచ్చియ్యపేటకు వచ్చిన వివాహితపై భర్త కుటుంబ సభ్యులు దాడి చేసి కారును ధ్వంసం చేశారు. ప్రాణభయంతో ఆమె కారును అతివేగంగా రాజమహేంద్రవరం వైపు పోనివ్వగా, మార్గమధ్యలో రెండు బైకులను ఢీకొట్టి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనపై స్థానిక ఎస్సై జగన్మోహనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఈ హఠాత్ పరిణామం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Comments

G
Loading comments...