Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

Follow Udayam on Google
రేఖ దేవి Aug 11, 2026 11:48 AM నల్గొండGeneral
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య - Udayam
నిడమానూరు మండలం మార్తివారిగూడెంలో మేకల మైసమ్మ (52) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుమారుడు, కోడలితో గొడవలు జరిగి వారు వేరుగా ఉంటుండటంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. చిన్న అల్లుడు సోమరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...