Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబ్బులు రెట్టింపు చేస్తానని రూ.25 లక్షలు తీసుకుని మహిళను హత్య

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 9:55 AM పశ్చిమగోదావరి General
డబ్బులు రెట్టింపు చేస్తానని రూ.25 లక్షలు తీసుకుని మహిళను హత్య - Udayam
పూజలు చేసి డబ్బులు రెట్టింపు చేస్తానని నమ్మించి రూ.25 లక్షలు తీసుకున్న మహిళ, వాటిని తిరిగి ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో బాధితురాలిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మార్కాపురం జిల్లా వీరభద్రాపురానికి చెందిన రాజమ్మ తన భర్తతో కలిసి ఆదిలక్ష్మి(33)ని హత్య చేసి పొలంలో పూడ్చిపెట్టినట్లు పేర్కొన్నారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, రాజమ్మతోపాటు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...