Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దిపాడు వద్ద మహిళ దారుణ హత్య

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 12:31 PM ప్రకాశం General
మద్దిపాడు వద్ద మహిళ దారుణ హత్య - Udayam
మద్దిపాడు మండలం వెల్లంపల్లి వద్ద జాతీయ రహదారి సమీపంలోని మూతపడిన అతిథి గృహం దగ్గర 40 ఏళ్లకు పైబడిన మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు రాయితో తలపై కొట్టి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఘటనా స్థలంలో ఓ రాయిపై రక్తపు మరకలు కనిపించగా, మహిళ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...