వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రైవేట్ పాఠశాలల ఆగడాలకు చెక్ పడుతుందా?
భవేష్ కుమార్ Jun 24, 2026 10:45 AM కడప 8 viewsabout 13 hours ago

సిద్ధవటంలో ఎంఈఓ అరుణ ప్రైవేట్ పాఠశాలలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బాధితులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఆమె సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, భోజనం అందేలా ప్రత్యేక నిఘా ఉంచామని పేర్కొన్నారు. లోపాలు కనిపిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని ఆమె పిలుపునిచ్చారు.
Comments
Loading comments...