వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల సమయంలో సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సాగర్ క్వార్టర్లను నివాసితులకే కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. స్థానికులు గతంలో ప్రారంభమైన క్రమబద్ధీకరణ నిలిచిపోవడంతో, శిథిలావస్థ క్వార్టర్లలో ఉంటున్న తమకు ప్రత్యేక జీఓతో హక్కులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

