Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా, కెనడాల్లో కార్చిచ్చులు.. 2.3 లక్షల మంది తరలింపు

Follow Udayam Digital on Google
మనీష్ రెడ్డి Aug 02, 2026 6:15 PM ఆల్ ఇండియా అంతర్జాతీయ
వాతావరణ మార్పుల ప్రభావంతో అమెరికా, కెనడాల్లో కార్చిచ్చులు తీవ్రరూపం దాల్చాయి. వాషింగ్టన్ రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతికాగా, మంటలు విస్తరిస్తుండటంతో 2.3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలను అదుపు చేసేందుకు 4,000 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తుండగా, పలు ప్రాంతాల్లో రెడ్ ఫ్లాగ్ హెచ్చరికలు జారీ చేశారు.

Comments

G
Loading comments...