వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కూతురు, కుమారుడికి కూల్డ్రింక్లో గడ్డి మందు కలిపి తాగించి, తండ్రి శ్రీనివాసరావు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటనలో తండ్రీకూతురు మృతిచెందగా, కుమారుడు నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

