వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా మిత్రనగర్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. టీ కొట్టుకు వెళ్లిన దంపతుల ఇంట్లో తలుపులు పగలగొట్టి పది తులాల బంగారం, మూడు లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు.
ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, క్లూస్ టీమ్ సహాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

