Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్తను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్య

రూపేష్ గౌడ్ Jun 23, 2026 7:33 AM హైదరాబాద్ 0 viewsabout 3 hours ago
భర్తను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్య - Udayam Digital
ఎల్బీనగర్‌లో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్త బోడ నర్సింగ్‌ను భార్య స్వరూప గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని మంచానికి కట్టి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. పోస్టుమార్టం నివేదికలో ఇది హత్య అని తేలడంతో, నిందితురాలు నేరాన్ని అంగీకరించింది. ఆమెను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...