వార్తలకు తిరిగి వెళ్లండి
రైతుల ముంగిట్లోకి నాణ్యమైన విత్తనాలు
భరత్ తేజ Jun 23, 2026 9:09 AM కరీంనగర్ 3 viewsabout 2 hours ago

చిగురుమామిడిలో ‘విత్తనాల మేళా’ ప్రారంభమైంది. ఈనెల 30 వరకు రైతు వేదికల ద్వారా ఖరీఫ్కు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచనున్నట్లు ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి తెలిపారు.
రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. పంటల సాగుపై సందేహాల కోసం వ్యవసాయ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...