వార్తలకు తిరిగి వెళ్లండి
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
రూప దేవి Jun 23, 2026 9:24 AM కామరెడ్డి 3 viewsabout 2 hours ago

బీర్కూర్ ఉన్నత పాఠశాలలో జరిగిన బాల గ్రామ సభలో ఎంఈఓ వెంకన్న, సర్పంచ్ అరిగే ధర్మ తేజ పాల్గొన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారు సూచించారు.
ఈ సందర్భంగా బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థులు సుశాంత్, పూజలను అధికారులు సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు.
Comments
Loading comments...