వార్తలకు తిరిగి వెళ్లండి
భర్తను చున్నీతో బిగించి చంపిన భార్య
ఢిల్లీలో ఒక ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. తనపై అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో తరచూ గొడవపడుతున్న భర్త ముస్తకీమ్ను భార్య అలీషా దారుణంగా హత్య చేసింది.
భర్త గుండెలపై కూర్చొని చున్నీతో గొంతు బిగించి ఆమె ప్రాణాలు తీసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే దర్యాప్తు పూర్తి చేసి, నిందితురాలిని అరెస్ట్ చేశారు. అనుమానించడమే ఈ హత్యకు ప్రధాన కారణమని అధికారులు నిర్ధారించారు.
Comments
Loading comments...