వార్తలకు తిరిగి వెళ్లండి
కానిస్టేబుల్ దారుణ హత్య

వరంగల్ జిల్లా దస్తగిరిపల్లిలో ఏఆర్ కానిస్టేబుల్ అంకూస్ దారుణ హత్యకు గురయ్యారు. కుటుంబ గొడవల నేపథ్యంలో భార్య ఫాతిమాబేగం, దత్తపుత్రుడు ఆయూబ్పాషా కలిసి ఆయనపై దాడి చేసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు.
మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలం నుండి ఆధారాలు సేకరించగా, ఏసీపీ వివరాలు నమోదు చేసుకున్నారు.
Comments
Loading comments...