వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త అకాల మరణాన్ని తట్టుకోలేక మనస్తాపంతో శేషకుమారి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ప్రత్తిపాడు మండలంలో చోటుచేసుకుంది.
పాతమల్లాయపాలెంకు చెందిన నాగిరెడ్డి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. భర్త మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన శేషకుమారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటనకు పాల్పడినట్లు ఎస్సై నరహరి తెలిపారు.
Comments
Loading comments...

