వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్లో 2016 ఏప్రిల్ 5 నుంచి సంపూర్ణ మద్యం నిషేధం అమల్లో ఉంది. ఈ నిషేధం వల్ల అవినీతి నేతలు, అధికారులు, మద్యం మాఫియాకే ప్రయోజనం కలుగుతోందని జన సురాజ్ నేత ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు.
నిషేధం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ.20 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతోందని ఆయన పేర్కొన్నారు. నిషేధం నేపథ్యంలో అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలు పెరిగాయని ఆయన విమర్శించారు.
Comments
Loading comments...

