Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 12:43 PM మెదక్General
పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం - Udayam
పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మెదక్ మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో పేదలకు ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...