Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లింట చోరీ.. గంటల్లో రికవరీ

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 04, 2026 11:56 AM అనకాపల్లి General
పెళ్లింట చోరీ.. గంటల్లో రికవరీ - Udayam
నాతవరం మండలం శృంగవరంలో ఒక పెళ్లి వేడుకలో రజని అనే మహిళకు చెందిన రూ.5 లక్షల నగదు, బంగారం ఉన్న బ్యాగ్‌ను చిట్టిబాబు దొంగిలించాడు. బాధితురాలు వెంటనే 112 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేవలం మూడు గంటల్లోనే నిందితుడిని పట్టుకుని, దొంగిలించిన సొత్తును రికవరీ చేశారు. సకాలంలో స్పందించిన పోలీసు సిబ్బందికి డీఎస్పీ నగదు రివార్డులు అందజేశారు.

Comments

G
Loading comments...