Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ప్రమాదంలో బాలుడి మృతి

శరణ్య శర్మ Jul 04, 2026 6:41 AM అనంతపురం 9 views1 day ago
రైలు ప్రమాదంలో బాలుడి మృతి - Udayam Digital

Photo Gallery

రైలు ప్రమాదంలో బాలుడి మృతి - main
రైలు ప్రమాదంలో బాలుడి మృతి - gallery image
మొహరం వేడుకల కోసం వచ్చి తిరిగి అనంతపురం వెళ్లేందుకు గుంతకల్లు హనుమాన్ సర్కిల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఏడేళ్ల బాలుడు హర్షవర్ధన్ ప్రమాదవశాత్తు కర్ణాటక సూపర్ ఎక్స్‌ప్రెస్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పెద్ద కుమారుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై గుంతకల్లు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...