వార్తలకు తిరిగి వెళ్లండి
భవారియా ముఠా సభ్యుడి అరెస్ట్

Photo Gallery
గత నెల సర్కార్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులపై దాడి చేసి దోపిడీకి పాల్పడిన రాజస్థాన్కు చెందిన భవారియా ముఠా కీలక నిందితుడు ముఖేష్ను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.
అత్యంత కిరాతకంగా వ్యవహరించే ఈ ముఠా, నాడు పోలీసులపై కూడా దాడులకు తెగబడింది. ప్రస్తుతం కోర్టు నిందితుడికి ఈ నెల 14 వరకు రిమాండ్ విధించింది.
Comments
Loading comments...