వార్తలకు తిరిగి వెళ్లండి

చొప్పదండిలో విషాదం నెలకొంది. చిట్యాలపల్లికి చెందిన నరేష్ అనే యువకుడు తనను ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశాడని హన్మకొండకు చెందిన యువతి పెళ్లి వేడుక వద్దకు రావడంతో వివాహం నిలిచిపోయింది. 2015 నుండి తమ మధ్య సంబంధం ఉందని, పెళ్లి చేసుకోమని కోరగా నిరాకరించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సహాయంతో ఆమె ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Comments
Loading comments...
