వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి ముంపు బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. బూర్గంపాడు మండలంలోని ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు.
ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి బాధితులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, పునరావాస కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు.
Comments
Loading comments...

