వార్తలకు తిరిగి వెళ్లండి
పరీక్షా వ్యవస్థను మరింత పారదర్శకంగా మారుస్తాం: రేఖా గుప్తా

దేశ యువతే భారత బలం అని, వారి కలలు, కష్టాన్ని కాపాడటం ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యమని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అన్నారు.
ప్రతి విద్యార్థికి నిష్పాక్షిక, పారదర్శక, విశ్వసనీయ విద్యా వ్యవస్థ అందేలా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీల వంటి అక్రమాలపై కఠిన చర్యలతో పాటు, పరీక్షా వ్యవస్థను మరింత సురక్షితంగా, పారదర్శకంగా, విశ్వసనీయంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
Comments
Loading comments...