వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు.
కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని, పాత కార్యాలయానికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తామని తెలిపారు. పనులను వేగవంతం చేసిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను మంత్రి అభినందించారు.
Comments
Loading comments...

